టీమ్ ఇండియా, వెస్టిండీస్ ( IND vs WI) జట్ల మధ్య ఈ నెల 16 నుండి T20 సిరీస్ జరగనుంది.ఈ సమయంలో భారత్ కి షాక్ తగిలింది. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington sunder ) T20 సిరీస్ కి దూరం అయ్యాడు.స్నాయువు గాయంతో బాధపడుతున్న సుందర్ సోమవారం ప్రాక్టీస్ చేయలేదు.ఇప్పటికే జట్టు నుండి బయట వచ్చిన వాషింగ్టన్ సుందర్ ( Washington sunder ) నేషనల్ క్రికెట్ అకాడమికి(NCA) చేరాడు.అతన్ని పరీక్షించిన డాక్టర్స్ కొన్ని రోజుల రెస్ట్ కావాలని చెప్పడంతో పాటు, వరుసగా 5 రోజుల్లో 3 మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో అతన్ని సిరీస్ నుండి తప్పించారు.ఇక గత ఏడాదీ కూడా గాయంతో ఐపీల్,T20 ప్రపంచకప్ కి దూరం అయ్యాడు.ఇక ఈ నెల 16 నుండి IND VS WI 1st T20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ టి 20 సిరీస్ కూడా గెలుస్తుందేమో చూడాలి
IND VS WI T20…టీమ్ ఇండియాకి షాక్..స్టార్ ఆల్ రౌండర్ T20 సిరీస్ కి దూరం..

Recent Comment