Category: రాజకీయాలు

45 రోజులకే దిగిపోయిన బ్రిటన్ ప్రధాని ; రిషి సునాక్ కు అవకాశం

బ్రిటన్ ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన లీజ్ ట్రస్ గత నెలలో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. లీజ్ ట్రస్ చేపట్టిన కార్యక్రమాలకు తన సొంత పార్టీ నుండి వ్యతిరేకత వచ్చింది. ఒక పక్క ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలో, దేశాన్ని నడపలేక తన పదవికి రాజీనామా చేశారు లీజ్ ట్రస్.

Read More

చంద్రబాబు వల్లే ఇలా జరిగింది.. మంత్రి రాంబాబు సంచలన కామెంట్స్…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu )మీద అలాగే ఈనాడు పత్రిక మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu ) మండిపడ్డారు.ఏపీ సీఎం పై చంద్రబాబు మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు

Read More

టీఆర్ఎస్ కు పోటీగా టీడీపీ.. చంద్రబాబు ధీమా…

రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు.సమయాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. ఇక ఏపీలో(Ap ) అధికారం కోల్పోయి విపక్ష్మంలో ఉన్న తెలుగుదేశం(TDP) పార్టీ తెలంగాణలో (Telangana)మళ్ళీ తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Read More

దేశంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాని పిలుపు… ప్రజాలు ఏం చెయ్యాలో తెలుసా….

నరేంద్ర మోడి (Narendra Modi ) గారు భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాయకుడు. ఇక భారత ప్రగతికి మోడీ అనేక ప్రయోగాలు చేస్తూ పథకాలను ప్రవేశ పెడుతున్నారు.ఇండియాలో ఎప్పటి నుంచో తీరని సమస్య నిరుద్యోగం.

Read More

నెల్లూరులో వేడెక్కిన రాజకీయం… అనిల్ దూకుడు…

ఆంధ్రప్రదేశ్ (Ap )మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar )తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. నెల్లూరు వేదికగా వైసీపీ రాజకీయం సరికొత్తగా హీట్ ఎక్కుతోంది. నెల్లూరులో రేపు జరగబోతున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌(Anil kumar ) దగ్గర ఉండి చూసుకుంటున్నారు

Read More

జగన్ పాలనపై ఉండవల్లీ ఆగ్రహం….సంచలన కామెంట్స్..

ఆంద్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డిపై (Ys Jagan ) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli aruna kumar )తీవ్ర విమర్శలు చేసారు. జగన్ ఒక వ్యాపారవేత్త అని , రాష్ట్రంలో పాలన కాకుండా పెద్ద గ్యాంబ్లింగ్ చేస్తున్నారని నిందించారు

Read More

అమ్మ ఒడి పథకం మీద క్లారిటీ ఇచ్చిన మంత్రి….

ఆంద్రప్రదేశ్ లో సీఎం జగన్ గారు అమలు పరుస్తున్న పథకాలలో అమ్మ ఒడి ఒకటి. ఈ పథకం కింద లబ్ధిదారులకు డబ్బులు అందుతున్నాయి. ఇక ఆంద్రప్రదేశ్ లో చేస్తున్న అమ్మ ఒడి పథకం ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని YSR CP మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు.

Read More

బీజేపీది వంచన యాత్ర…కేటీఆర్ ఆరోపణ..

బీజేపీ నాయకుల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR ) విమర్శలు చేసారు.తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై మినిస్టర్ కేటీఆర్ (KTR)నిలదీశారు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, ప్రజా వంచన యాత్రని

Read More

ఢిల్లీకి మళ్ళీ కేసీఆర్… TRS బాస్ ప్లాన్….

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr)గారు మరో సారి ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ (Kcr ) గారు అన్ని చర్యలు చేపడుతున్నారు.ఈ వారంలోనే వెళ్లనున్నట్లు సమాచారం. వారం రోజులకు పైగా అక్కడే ఉండి జాతీయ రాజకీయాలు, రైతు సమస్యలపై మేధావులు, రైతు సంఘాలతో చర్చించనున్నట్లు సమాచారం

Read More

ఏపీ నూతన కేబినెట్‌.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రి వర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కింది

Read More
Loading

Recent Comment